నిన్న టి నుండి సుష్మా స్వరాజ్ ని గవర్నర్ గా నియమించారు అనే వార్తలు వినిపిస్తూనే వున్నాయి . ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ను నియమించబోతున్నట్టు వార్తలు వినిపించాయి .ట్విట్టర్ లో ఈ విషయం పై 'ఏపీ గవర్నర్గా నియమితులైన సుష్మాస్వరాజ్కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ లు వచ్చాయి . ఈ ర్యూమర్స్ పై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ ' నేను ఉపరాష్ట్రపతి ఆఫీసుకు ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియామకం గురించి అడిగి తెలుసుకున్నారు. నన్ను ఏపీ గవర్నర్గా నియమించలేదు. ఈ విషయంలో ఈ వివరణ సరిపోతుందని నేను భావిస్తున్నాను' అని తెలిపింది .
Please Share this article
Related:
దసరాకు వస్తున్న ఈడు గోల్డ్ ఎహే
ఈడు గోల్డ్ ఎహే రివ్యూ
'సవ్యసాచి ' ర్యూమర్స్ లో ఎలాంటి నిజాం లేదట
ర్యూమర్స్ ని కొట్టిపడేస్తున్న రష్మిక
ర్యూమర్స్ ని క్లియర్ చేసిన దర్శకుడు
Tagged with: rumours sushma
తొలిసారిగా రోబోటిక్ న్యూరోసర్జరీ
సైరా ఫంక్షన్ లో బాలయ్య హడావుడి
విజయ నిర్మల భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి
జనసేనలోనే ఉంటా
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అవినీతిని నిర్మూలించే ప్రయత్నం లో జగన్
జగన్ మొదటి క్యాబినెట్ డీటెయిల్స్
ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుష్మా స్వరాజ్
బాలయ్య కు విషెస్ తెలిపిన అల్లుడు
రేషన్ డీలర్స్ పై కొత్త నిర్ణయం తీసుకున్న జగన్
టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్
చంద్రబాబు కు మరొక షాక్
స్పెషల్ స్టేటస్ పై స్పందించిన మోడీ
ఆస్ట్రేలియా పై విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియా
' మీడియా ఐక్యత వర్థిల్లాలి జర్నలిస్టుల అంతా ఒక్కేట' - రవిప్రకాష్
Read More From This Category