గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శుక్రవారం రాత్రి భర్త నిక్ జోనాస్ తో కలిసి సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించామని వెల్లడించారు. పీసీ తన కుటుంబంపై దృష్టి పెడుతున్నానని.. ఈ ప్రత్యేక సమయంలో గోప్యత కావాలని కోరారు. ప్రియాంక – నిక్ లకు ఇది మొదటి సంతానం. వారు 2018లో వివాహం చేసుకున్నారు. నిక్ ను ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను పంచుకుంటూ ప్రియాంక రాశారు.`మేము సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించామని ధృవీకరించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి కేంద్రీకరిస్తున్నందున మేము గౌరవంగా గోప్యత కోసం అడుగుతాము. చాలా ధన్యవాదాలు“ అని అన్నారు. నిక్ జోనాస్ కూడా తన సోషల్ మీడియా పేజీలో అదే పోస్ట్ ను పంచుకున్నాడు.. ఇన్నాళ్ల సైలెన్స్ ని పీసీ-నిక్ జంట బ్రేక్ చేసిం
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category