
యాంకరింగ్తో పాపులర్ అయిన అనసూయ, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఆమె ట్రెడిషనల్ లుక్లో ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Key Points
అనసూయ ట్రెడిషనల్ లుక్లో అందంగా కనిపించింది.
ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేసింది.
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో కోసం రెడీ అయ్యిందని తెలిపింది.
అనసూయ తన ట్రెడిషనల్ లుక్ను ప్రదర్శించింది
కెరీర్ స్టార్టింగ్లో యాంకరింగ్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు
అలా కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది. అలాగే మరోసారి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీలో సునీల్(Sunil) భార్య దాక్షాయణిగా నటించి మెప్పించింది. తన నటనతో అందరికీ షాక్కు గురిచేసింది. ఇక రీసెంట్గా ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా నటించి అలరించింది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్గా ఉంటూ తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.
నెటిజన్ల నుండి అభినందనలు
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తాజాగా అనసూయ తన ఇన్స్టా(Instagram) వేదికగా కొన్ని ట్రెడిషనల్ వేర్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ అవుట్ ఫిట్లో వావ్ అనిపించింది. తన గ్లామర్తో పిచ్చెక్కిస్తుంది. ఇక వీటికి కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో కోసం ఇలా రెడీ అయ్యాను’ అని రాసుకొచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్ ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చివరగా, అనసూయ తన ట్రెడిషనల్ లుక్తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్ల నుండి సానుకూల స్పందన లభించింది.


