
Key Points
1
బ్లాక్ బస్టర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ 'పని' సీక్వెల్ రానుంది.
2
డైరెక్టర్ జోజు జార్జ్ మూడు భాగాలతో సిరీస్ను ప్రకటించారు.
3
పని 2 తొలి భాగం కంటే మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పారు.
4
కొత్త నటీనటులు, లొకేషన్స్ తో ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం.


