|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అరవింద్‌ తల్లి మృతి.. వైఎస్‌ జగన్‌ సంతాపం

Published: 30-08-2025, 4:12 AM
అల్లు అరవింద్‌ తల్లి మృతి.. వైఎస్‌ జగన్‌ సంతాపం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ గారు కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

Key Points

1

అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందారు.

2

ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

4

కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి.

కనకరత్నమ్మ గారి మృతి

దివంగ‌త నటుడు అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ‘దివంగ‌త సీనియర్ న‌టులు అల్లు రామ‌లింగ‌య్య  స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్  త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ గారు మృతి చెందడం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

​కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న  బాధపడుతున్న కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.

వైఎస్ జగన్ సంతాప ప్రకటన

అంత్యక్రియల వివరాలు

ప్రముఖుల నుండి సంతాపం వ్యక్తమవుతూ, కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అల్లు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.