
టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి దంపతులు తమ భూ వివాదంలో ఎస్సై జోక్యంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ జరిపి ఎస్సైకి నోటీసులు జారీ చేసింది. దీనితో శిల్పా చక్రవర్తి దంపతులకు ఊరట లభించింది.
Key Points
శిల్పా చక్రవర్తి దంపతులకు హైకోర్టులో ఊరట.
భూ వివాదంలో ఎస్సై జోక్యంపై హైకోర్టు ఆగ్రహం.
బలవంతపు సెటిల్మెంట్ ప్రయత్నంపై విచారణ.
శిల్పా చక్రవర్తి దంపతుల భూ వివాదం
టీవీ యాంకర్ శిల్పచక్రవర్తి(TV anchor Shilpa Chakravarthy) దంపతులకు హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది. శిల్పచక్రవర్తి దంపతుల భూవివాదంలో ఎస్సై బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నం చేశారని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామూర్తి వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ భూ వివాదంలో ఎస్సై స్టేషన్కు పిలిపించి బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నంచారని హైకోర్టులో వివరించారు. శిల్పచక్రవర్తి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఎస్ఐ రామ్ముర్తికి నోటీసులు జారీ చేసింది.
ఎస్సై జోక్యంపై హైకోర్టు విచారణ
హైకోర్టు తీర్పు
శిల్పా చక్రవర్తి దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఎస్సై వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరగాల్సి ఉంది.


