|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తిరుమలలో నాగచైతన్య దంపతులు.. ఫొటోలు వైరల్

Published: 21-08-2025, 4:45 AM
తిరుమలలో నాగచైతన్య దంపతులు.. ఫొటోలు వైరల్

ప్రముఖ నటుడు నాగచైతన్య మరియు ఆయన భార్య శోభిత దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరి దర్శన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Key Points

1

నాగచైతన్య-శోభిత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

2

వీఐపీ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

4

ఈ దర్శనం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనం

అక్కినేని జంట నాగచైతన్య-శోభిత.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో చైతూ-శోభిత.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో నాగచైతన్య దంపతులని పండితులు ఆశీర్వదించారు.  ఈ క్రమంలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న ఫొటోలు

కెరీర్ విషయానికొస్తే నాగచైతన్య.. ఈ ఏడాది ‘తండేల్’తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కార్తిక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ హారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కాకుండా కొరటాల శివతోనూ కొత్త సినిమా చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శోభిత మాత్రం పెళ్లి తర్వాత కొత్త చిత్రాల్లో నటిస్తున్నట్లు లేదు. చాలారోజుల తర్వాత వీళ్లు మరోసారి జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు.

నాగచైతన్య, శోభిత కెరీర్ అప్డేట్స్

నాగచైతన్య మరియు శోభిత దంపతుల తిరుమల యాత్ర అభిమానులను ఆనందపరిచింది. వారి దైవ దర్శన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి భవిష్యత్ సినిమా ప్రాజెక్టులకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.