
భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో పితృదేవతలను పూజించి, వారి ఆశీస్సులు పొందడానికి కొన్ని విషయాలు పాటించాలి. కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు.
Key Points
పితృపక్షంలో కొన్ని వస్తువులు కొనకూడదు.
పితృదేవతలను తలుచుకుని తర్పణాలు, పిండప్రదానం చేయండి.
పూర్వీకుల అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించండి.
జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పితృపక్షం ప్రాముఖ్యత
పితృపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంతా కాదు. హిందూ మతంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. పంచాంగం ప్రకారం పితృపక్షం భాద్రపద పౌర్ణమి (సెప్టెంబర్ 7) నుంచి మొదలై 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా పితృదేవతలను తలుచుకుని తర్పణాలు వదలడం, పిండప్రదానం చేయడం వంటివి చేస్తారు.
పితృపక్షంలో పితృ దేవతల అనుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలని పాటించడంతో పాటు, కొన్ని తప్పులు కూడా చేయకుండా చూసుకోవాలి. చాలా మంది పొరపాటున ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పితృపక్షం సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. దాని వలన ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తప్పుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వికులు మనల్ని పైనుంచి చూస్తారని, వారి అనుగ్రహం ఉంటే కష్టాలు రావని నమ్ముతారు. పితృపక్షం సమయంలో పూర్వీకుల అనుగ్రహం, ప్రేమ కలగడానికి కొన్ని పరిహారాలను పాటిస్తారు. ముఖ్యంగా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం.
కొనకూడని వస్తువులు
పూర్వికులు శాంతించాలన్నా, వారి అనుగ్రహం కలగాలన్నా ఈ మంత్రాన్ని పఠించండి. ‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్’.
పితృదోషం కలగకుండా ఉండడానికి మంత్రం
పరిహార మార్గాలు
‘ఓం శ్రీ సర్వపిత్రి దేవతాభ్యో నమో నమః’
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పితృపక్షం సమయంలో పూర్వీకులను స్మరించుకోవడం, వారికి తగిన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి అనుగ్రహం పొందవచ్చు. జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


