
📌 Key Points
- సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు KA దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వం!
- షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి నిర్మాణంలో భారీ చిత్రం!
- ఈ చిత్రానికి ‘సంభో శివ శంకర’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం!
- ఐశ్వర్య రాజేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా ఎంపిక!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. డిఫరెంట్ కథాంశాలతో వస్తూ సక్సెస్ అందుకుంటున్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు KA దర్శకులతో కలిసి సినిమా చేయనున్నారు. ఈ వార్త టాలీవుడ్లో వైరల్ అవుతోంది.
KA దర్శకులతో సాయి ధరమ్ తేజ్ మూవీ?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ డిఫరెంట్ కథాంశాలతో వస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. కథలో బలం ఉంటే ఎలాంటి రిస్క్ అయినా చేస్తూ, ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. అయితే అలాంటి సాయి ధరమ్ తజ్, ఇప్పుడు మరో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. Ka సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సుజిత్, సందీప్. కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ఓ గ్రామం చుట్టూ తిరిగే ఒక కథను అద్భుతంగా తీశారు సుజిత్, సందీప్. అయితే ఈ Ka సినిమా దర్శకులతో కొత్త సినిమా చేసేందుకు సాయిధరమ్ తేజ సిద్ధమయ్యాడట. ఈ మేరకు చర్చలు జరిగి హీరోయిన్లు కూడా ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ప్రకటన కూడా రానుందట. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంభో శివ శంకర అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ కూడా చేశారట. ఐశ్వర్య రాజేష్, మృణాల్ ఠాకూర్ లను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్లో భారీ నిర్మాణం!
ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం!


