
📌 Key Points
- తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు నమోదు, సవరణలపై ప్రకటన విడుదల చేశారు.
- ఓటరుగా నమోదుకు లేదా వివరాల ధృవీకరణకు పత్రాల సమర్పణపై స్పష్టత ఇచ్చారు.
- అధికారులు నోటీసు ఇచ్చిన పక్షంలో, 12 రకాల పత్రాలలో ఏదైనా సమర్పించవచ్చు.
- ఓటరు అర్హతను నిరూపించుకోవడానికి చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు జాబితా నమోదు, సవరణలపై పౌరుల సందేహాలను నివృత్తి చేశారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు లేదా వివరాల ధృవీకరణకు ఏయే పత్రాలు సమర్పించాలో, ఎలాంటి పత్రాలు చెల్లుబాటు అవుతాయో క్షుణ్ణంగా వివరించారు. ఈ సమాచారం ఓటర్లకు ఎంతో కీలకం.
ఓటరు నమోదు: సందేహాలకు చెక్!
ఓటరు జాబితా నమోదు, సవరణల ప్రక్రియపై పౌరుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన విడుదల చేశారు. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో లేదా వివరాల ధృవీకరణ కోసం ఏయే సందర్భాల్లో డాక్యుమెంట్లు సమర్పించాలో… ఎలాంటి పత్రాలు చెల్లుబాటు అవుతాయో క్షుణ్ణంగా వివరించారు.
ఏ పత్రాలు సమర్పించాలి?
అధికారులు నోటీసు ఇచ్చిన పక్షంలో…. ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఈ క్రింది 12 రకాల పత్రాలలో వేటినైనా సమర్పించవచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
అధికారుల నోటీసు వస్తే ఏం చేయాలి?
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఓటరు జాబితాలో మీ పేరు సరిగ్గా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత. ఎన్నికల కమిషన్ సూచనలను పాటించి, అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించడం ద్వారా మీ ఓటు హక్కును కాపాడుకోండి. ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.


