
📌 Key Points
- పచ్చి మామిడితో చేసే ఈ పచ్చడి చాలా సులభం, త్వరగా అయిపోతుంది.
- ఈ పచ్చడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
- దీన్ని ఇడ్లీ, దోసెల్లో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు.
- పచ్చి మామిడి, నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లితో ఈ పచ్చడి తయారీ.
మామిడి సీజన్ వచ్చేసింది. మార్కెట్లో పచ్చి మామిడి కాయలు దొరుకుతున్నాయి. వాటితో పచ్చడి చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
పచ్చి మామిడి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
మామిడి సీజన్ ప్రారంభమైంది. మార్కెట్లలో పచ్చి మామిడి దొరుకుతుంది. తక్కువ ధరకు లభించే మామిడిని కొని చాలా మంది.. పచ్చడి పెట్టుకుంటారు. ఇన్స్టంట్గా ఇప్పటికిప్పుడు రా మ్యాంగో పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే.. ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది.
ఈ పచ్చడిని ఇడ్లీ, దోసెలతో కూడా తినవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం కాబట్టి.. పనికి వెళ్లేవారు, వంటను త్వరగా పూర్తి చేయాలనుకునేవారికి ఇది చాలా అనువైనది. ఈ చట్నీ చాలా రుచికరమైనది, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. పచ్చి మామిడి చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
త్వరితగతిన పచ్చడిని తయారుచేసే విధానం
తరిగిన మామిడి – 1 కప్పు (పుల్లనిది), 100 గ్రాముల తెల్ల నువ్వులు , 3 పచ్చిమిరపకాయలు, 1 వెల్లుల్లి రెబ్బ, 1 చెంచా ఆవాల పొడి, 1/4 చెంచా మెంతుల పొడి, 1/4 చెంచా పసుపు, రుచికి తగినంత ఉప్పు.
1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా మినపపప్పు, 1 కట్ట కరివేపాకు, 1 ఎండు మిరపకాయ, 1/4 చెంచా ధనియాల పొడి, 1 చెంచా నువ్వుల నూనె.
వేడి అన్నంతో పచ్చడిని ఆస్వాదించండి
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. తయారుచేయడం కూడా చాలా సులువు. కాబట్టి, తప్పకుండా ప్రయత్నించండి. మీ అనుభవాలను మాతో పంచుకోండి.


