|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు సినిమా బతకాలంటే అదొక్కటే మార్గం.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Published: 15-05-2025, 6:20 AM
తెలుగు సినిమా బతకాలంటే అదొక్కటే మార్గం.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నిర్మాత KS రామారావు తెలుగు సినిమా పరిశ్రమపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సినిమాలు థియేటర్లలో చూడాలని ఆయన కోరుతున్నారు. ఓటీటీల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Key Points

1

సినిమాలు థియేటర్లలోనే చూడాలని నిర్మాత KS రామారావు కోరిక.

2

ఓటీటీలకు బదులుగా థియేటర్లను ప్రోత్సహించాలని పిలుపు.

4

మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ విధానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి.

KS రామారావు కీలక వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై ప్రముఖ నిర్మాత KS రామారావు(KS Rama Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం యువ హీరో అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో వస్తోన్న వచ్చినవాడు గౌతం సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలను ఓటీటీల్లో(OTTs) చూడటం ప్రజలు మానేయాలని కోరారు. సినిమాలు తీసేదే ప్రజలు థియేటర్‌(Theater)కు వచ్చి చూడటానికి అని తెలిపారు. థియేటర్లు బతకాలన్నా, ఇండస్ట్రీ బాగుండాలన్నా సినిమాలు అన్నీ థియేటర్లలో చూడాలని అభిప్రాయపడ్డారు. వాటాల విధానంలో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించాలని అన్నారు. పర్సంటేజీ విధానానికి మైత్రీ సంస్థ కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover) వంటి సినిమాలను నిర్మించారు. కౌసల్య కృష్ణమూర్తి పర్వాలేదు అనిపించగా, వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్‌గా మిగిలింది. నిర్మాతకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.

థియేటర్ల ప్రాముఖ్యత

వాటాల విధానంపై నిర్మాత అభిప్రాయం

చివరగా, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి థియేటర్ల ప్రాముఖ్యతను KS రామారావు హైలైట్ చేశారు. వాటాల విధానం ద్వారా థియేటర్లకు, నిర్మాతలకు మేలు జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.