
సెప్టెంబర్ 7 నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో పూర్వీకులకు తర్పణాలు, దానాలు చేయడం ఆచారం. గ్రహణం కూడా ఉండటంతో జాగ్రత్తలు అవసరం.
Key Points
పితృపక్షంలో పూర్వీకులకు తర్పణాలు, దానాలు చేయండి.
స్వార్థకర్మలు చేసి పితృ దేవతలను ప్రసన్నం చేసుకోండి.
నిపుణుల సలహా తీసుకుని పితృకార్యాలు నిర్వహించండి.
పితృపక్షం ప్రాముఖ్యత
ఎలా అయితే మనం దేవతలను పూజిస్తామో, అదే విధంగా పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటాము. పూర్వికులను ఆరాధించడం వలన సంతోషం కలుగుతుంది, శాంతి ఉంటుంది. పితృపక్షంలో 15 రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం. ఈ 15 రోజులు స్వార్థకర్మలు, తర్పణాలు, దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము. అలా చేయడం వలన పూర్వికుల ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానుంది. పైగా అదే రోజు చంద్ర గ్రహణం కూడా ఉంది.
పితృపక్ష ప్రారంభం నాడు గ్రహణం కూడా ఉంది. పితృపక్షం సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మొదలై, సెప్టెంబర్ 21న అమావాస్యతో ముగుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే, పితృపక్షం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.
పితృపక్షంలో చేయాల్సిన కార్యక్రమాలు
పితృపక్షం సమయంలో ఏం చేయకూడదు?
పితృపక్షంలో చేయకూడని కార్యక్రమాలు
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పితృపక్షం సమయంలో పూర్వీకులను స్మరించుకోవడం, వారికి తగిన కార్యక్రమాలు నిర్వహించడం మన కర్తవ్యం. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


